Saturday, March 10, 2018

నర్సింగాపురం పిలగాని కతలు

‘చింతకింది మల్లయ్య ముచ్చట’ పూడూరి రాజిరెడ్డి కథల పుస్తకం- గడిచిన పది, పదిహేనేళ్ళ కాలంలో రాసిన పన్నెండు కథల సంకలనం. ‘‘నేను కానిది నేను ఏమీ రాయలేను’’ అని ఇంట్రోలో రచయిత చెప్పిన మాట, సాహిత్య సృష్టి పట్ల ఆయన నిబద్ధతని తెలియజేస్తుంది.

(పూర్తి పాఠం దిగువ లింకులో)

http://vaakili.com/patrika/?p=15382


No comments:

Post a Comment